జనసేనాని పవన్ వ్యూహం ఫలించేనా ?
2019 ఎన్నికలలో ఎన్నో కలలు కన్నా జనసేన ఘోర పరాజయం పాలయ్యింది. కారణం తన అభిమానులు అవ్వవచ్చు , జగన్ వేవ్ కావచ్చు
చదవడం కొనసాగించు2019 ఎన్నికలలో ఎన్నో కలలు కన్నా జనసేన ఘోర పరాజయం పాలయ్యింది. కారణం తన అభిమానులు అవ్వవచ్చు , జగన్ వేవ్ కావచ్చు
చదవడం కొనసాగించుగత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అనుమానాలు బలపడుతున్నాయి. బీజేపీ ఎక్కడ బలంగా ఉంటుందంటే హిందూ – ముస్లీం గొడవలు
చదవడం కొనసాగించుపవన్ కళ్యాణ్ కి రాజకీయాల్లో నిలకడ లేదు…. నిర్దిష్టమైన అభిప్రాయం లేదు….స్పష్టమైన నిర్ణయంలేదు , ఇవి సగటు ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిప్రాయం.
చదవడం కొనసాగించుటీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్.. త్వరలో లోకేష్ ఆరెస్ట్ అంటూ ఊహాగానాలు. వైకాపా సరిగ్గా 6 నెలల ఎన్నికలు ముందు అమలు పరుస్తున్న వ్యూహం.. దీనికి కారణం.
చదవడం కొనసాగించుచంద్రబాబు ఒక బ్రాండ్ .. ఒక దూర దృష్టి ఉన్న నాయకుడి … హైదరాబాద్ ని డెవలెప్ మెంట్ చేసిన నాయకుడి..14 సంవత్సరాలు ఉమ్మడి మరియు ఇది ఈ తరం యువతరం విన్నది .. విసుగు తెప్పించేది కూడా.
చదవడం కొనసాగించుజగన్ తాజాగా రైతు భరోసా బటన్ నొక్కుడు బహిరంగ సభలో చంద్రబాబు మరియు దత్త పుత్రుడు పవన్ మీరు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందా ? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చదవడం కొనసాగించువివేకా హత్యలో సీబీఐ విచారణను వేగవంతం చేయటం తో ఈ కథలో పాత్రధారులు సూత్రధారులు త్వరలో అధికారికంగా తేలిపోనుంది.ఇప్పటికీ వరకు జరిగిన హత్య కు సంభందించి ప్రశ్నలు
చదవడం కొనసాగించు“ఒక ఊర్లో రచ్చ బండ దగ్గర ఒక చెట్టుపై ఉన్న కాకి కింద అరుగుమీద కూర్చున్న జనాల తలల పై రెట్టలు వేస్తూ ఉండేది. వారు ఆ కాకిని తిట్టుకుంటూ ఉండేవారు. ఒక రోజూ ఆ కాకి ప్రమాదావశాత్తు చనిపోయింది
చదవడం కొనసాగించురాజకీయాలలో వైకాపా నాయకులు వ్యవహరిస్తున్న తీరు అసహ్యంగా , జుగుప్సా ఉంది. మొన్న ఎన్టీఆర్ చివరి కూతురు ఆత్మహత్య….
చదవడం కొనసాగించుఆంద్రప్రదేశ్ ముందస్తు ఎన్నికల సూచనలు ప్రస్తుత రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తి గా నడుస్తున్నాయి ముఖ్యంగా పొత్తులపై ఇప్పటినుంచే ప్రతిపక్షపార్టీ టీడీపీ మరియు ఇతర పక్షాలు జనసేన, బీజేపీ సిద్దం అవుతున్నాయి
చదవడం కొనసాగించునిన్న భీమవరంలో జరిగిన శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ఎన్నో నాటకీయ పరిణామాల నడుమ ఘనంగా జరగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి జగన్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
చదవడం కొనసాగించుఅమరావతి రాజధాని మార్పు విషయంలో ఆళ్ళ వ్యవహరించిన తీరు స్థానికి జనాలతో పాటు స్వంత పార్టీ నాయకులలో తీవ్ర వ్యతిరేకించారు. ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టు అనటం
చదవడం కొనసాగించుప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం షాక్ లు మీద ఇస్తూ వస్తుంది. మొన్న జీతాల పెంపు విషయం లో జరిగిన రచ్చ తెలిసిందే.
చదవడం కొనసాగించు2019 ఎన్నికలలో టీడీపీ పార్టీ ఘోర ఓటమి పాలయ్యింది కానీ ఇప్పటికి చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అమరావతి రాజధాని చేసిన తాడికొండ లో ఓటమి
చదవడం కొనసాగించునాకు పూర్తిస్థాయిలో ఎంపీలను గెలిపించి ఇవ్వండి హోదా ఎలా రాదో నేనూ చూస్తా… ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రాన్ని మనం ప్రత్యేక హోదా అడుగలేం , ఎందుకంటే మన అవసరం కేంద్రానికి లేదు , మున్ముందు ఆ అవకాశం వస్తే ఆడుగుదాం
చదవడం కొనసాగించువై యెస్ రాజాశేఖర రెడ్డి మొదలు పెట్టిన ఆరోగ్య శ్రీ పేద ప్రజల కోసం ఎంతగానో ఉపయోగపడింది
చదవడం కొనసాగించుఅనగనగ ఒక ఊరిలో ఒక ప్రెసిడెంట్ జయ మోహన్ రెడ్డి , అతను ఎప్పుడు మాట తప్పడు , మడెం తిప్పడు ఎందుకంటే అతను ఎలక్షన్ల ముందు చెప్పిన ఏమాట
చదవడం కొనసాగించుకృష్టా జిల్లాలోని గన్నవరంలో వైసీపీ మద్దతుదారుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత వంగవీటి రాధా భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత వల్లభనేని వంశీ వంగవీటి రాధాను కలవడం ఆసక్తికరంగా మారింది. ప్రైవేట్ ఫంక్షన్లో కాసేపు వారు ఏకాంతంగా చర్చించుకున్నట్లు సమాచారం. వంగవీటి రాధను దగ్గరుండి వంశీ కారులో ఎక్కించారు. ఈ దృశ్యం కాస్త మీడియా కంటపడింది. మీడియా వారిని ప్రశ్నించగా. స్నేహితులం కాబట్టే మాట్లాడుకున్నామని చెప్పినట్లు తెలిసింది. ఈ ఇద్దరి కలయికపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
చదవడం కొనసాగించు