రఘురామ కృష్ణ రాజు పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలు , హక్కులు పై పట్టవా ?
నిన్న భీమవరంలో జరిగిన శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ఎన్నో నాటకీయ పరిణామాల నడుమ ఘనంగా జరగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి జగన్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
చదవడం కొనసాగించు