ఏపీ లో బీజేపీ మరో కుట్రకు తెరలేపిందా?
గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అనుమానాలు బలపడుతున్నాయి. బీజేపీ ఎక్కడ బలంగా ఉంటుందంటే హిందూ – ముస్లీం గొడవలు
చదవడం కొనసాగించుగత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అనుమానాలు బలపడుతున్నాయి. బీజేపీ ఎక్కడ బలంగా ఉంటుందంటే హిందూ – ముస్లీం గొడవలు
చదవడం కొనసాగించుపవన్ పొత్తు ప్రకటించిన మొదట్లో చేసిన వ్యాఖ్యలు.
“ఇద్దరి పార్టీ వారు గౌరవం ఇచ్చిపుచ్చుకోండి.. వారి మనో భావాలను దెబ్బ తినేలా జన సైనికులు మాట్లాడకండి – పవన్ కళ్యాణ్ ”
పవన్ కళ్యాణ్ కి రాజకీయాల్లో నిలకడ లేదు…. నిర్దిష్టమైన అభిప్రాయం లేదు….స్పష్టమైన నిర్ణయంలేదు , ఇవి సగటు ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిప్రాయం.
చదవడం కొనసాగించుటీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్.. త్వరలో లోకేష్ ఆరెస్ట్ అంటూ ఊహాగానాలు. వైకాపా సరిగ్గా 6 నెలల ఎన్నికలు ముందు అమలు పరుస్తున్న వ్యూహం.. దీనికి కారణం.
చదవడం కొనసాగించుతెలుగుదేశం జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తాజా రాజకీయాల్లో పెనుమార్పులు కలిగిస్తున్నాయి. ఈరోజు జరిగిన క్వాష్ పిటిషన్ హై కోర్ట్ కొట్టి వేసింది.
చదవడం కొనసాగించుజన సేనాని పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ పరిణామాలను అందిపుచ్చుకున్నాడా? ప్రస్తుత పవన్ వ్యవహరిస్తున్న తీరు అవుననే సమాధానం ఇస్తుంది. టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు అరెస్ట్ పవన్ కి రాజకీయంగా ఉపయోగ పడే అంశం గానే పరిగణించాలి.
చదవడం కొనసాగించుచంద్రబాబు ఒక బ్రాండ్ .. ఒక దూర దృష్టి ఉన్న నాయకుడి … హైదరాబాద్ ని డెవలెప్ మెంట్ చేసిన నాయకుడి..14 సంవత్సరాలు ఉమ్మడి మరియు ఇది ఈ తరం యువతరం విన్నది .. విసుగు తెప్పించేది కూడా.
చదవడం కొనసాగించుచీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం పై పాత చట్టాన్ని రద్ధు చేస్తూ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
చదవడం కొనసాగించునిన్న భీమవరంలో జరిగిన శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ఎన్నో నాటకీయ పరిణామాల నడుమ ఘనంగా జరగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి జగన్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
చదవడం కొనసాగించుఅమరావతి రాజధాని మార్పు విషయంలో ఆళ్ళ వ్యవహరించిన తీరు స్థానికి జనాలతో పాటు స్వంత పార్టీ నాయకులలో తీవ్ర వ్యతిరేకించారు. ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టు అనటం
చదవడం కొనసాగించుస్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి జరగబోయే విగ్రహావిష్కరణ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో పాటు దేశ మంత్రులు
చదవడం కొనసాగించుప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం షాక్ లు మీద ఇస్తూ వస్తుంది. మొన్న జీతాల పెంపు విషయం లో జరిగిన రచ్చ తెలిసిందే.
చదవడం కొనసాగించు2019 ఎన్నికలలో టీడీపీ పార్టీ ఘోర ఓటమి పాలయ్యింది కానీ ఇప్పటికి చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అమరావతి రాజధాని చేసిన తాడికొండ లో ఓటమి
చదవడం కొనసాగించునాకు పూర్తిస్థాయిలో ఎంపీలను గెలిపించి ఇవ్వండి హోదా ఎలా రాదో నేనూ చూస్తా… ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రాన్ని మనం ప్రత్యేక హోదా అడుగలేం , ఎందుకంటే మన అవసరం కేంద్రానికి లేదు , మున్ముందు ఆ అవకాశం వస్తే ఆడుగుదాం
చదవడం కొనసాగించువై యెస్ రాజాశేఖర రెడ్డి మొదలు పెట్టిన ఆరోగ్య శ్రీ పేద ప్రజల కోసం ఎంతగానో ఉపయోగపడింది
చదవడం కొనసాగించుజనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రకు వాహనాలు సిద్ధమవుతున్నాయి
చదవడం కొనసాగించుకృష్టా జిల్లాలోని గన్నవరంలో వైసీపీ మద్దతుదారుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత వంగవీటి రాధా భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత వల్లభనేని వంశీ వంగవీటి రాధాను కలవడం ఆసక్తికరంగా మారింది. ప్రైవేట్ ఫంక్షన్లో కాసేపు వారు ఏకాంతంగా చర్చించుకున్నట్లు సమాచారం. వంగవీటి రాధను దగ్గరుండి వంశీ కారులో ఎక్కించారు. ఈ దృశ్యం కాస్త మీడియా కంటపడింది. మీడియా వారిని ప్రశ్నించగా. స్నేహితులం కాబట్టే మాట్లాడుకున్నామని చెప్పినట్లు తెలిసింది. ఈ ఇద్దరి కలయికపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
చదవడం కొనసాగించు